logo

వేసవిలో పశువులను సంరక్షించాలి


వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున పశువులను
సంరక్షించాల్సిన బాధ్యత రైతులదేనని గుమ్మలక్ష్మీపురం
పశు వైద్య అధికారి పి. లక్ష్మణరావు అన్నారు. శుక్రవారం
రాయగడ జమ్ము గ్రామంలో పశు సంవర్ధక శాఖ, జట్టు
సంస్థ సంయుక్తంగా పశు వైద్య శిభిరం నిర్వహించారు.
సుమారు 380 పశువులకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు
వేశారు. ఈ కార్యక్రమంలో జట్టు సంస్థ కో ఆర్డినేటర్లు జి.
ప్రభోద్, జి.మురళి తదితరులు ఉన్నారు.

0
0 views